గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి / Gulf Workers Protection Committee / GWPC

గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి / Gulf Workers Protection Committee / GWPC

Share

Gulf Workers Protection Committee

Photos from గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి / Gulf Workers Protection Committee / GWPC's post 27/09/2024

తేది::27/09/2024::దుబాయ్ లో ఆత్మహత్యయత్నానికి పాల్పడి గుండెపోటుతో మరణించిన తెలంగాణకు చెందిన గల్ఫ్ కార్మికుడు... మృతదేహాన్ని స్వగ్రామానికి పంపేందుకు అండగా నిలిచిన గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC).

తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లా, ఇల్లంతకుంట మండలం, వంతడుపుల గ్రామానికి చెందిన గణేష్ బోయిని (36) అనే కార్మికుడు జీవనోపాధి కోసం పొట్టచేత పట్టుకొని దుబాయి వచ్చి జీవనం గడుపుతున్న అతడు ఆర్ధిక ఇబ్బందులు మరియు ఇతర అనేక కారణాలతో విసిగి వేసారి ఒకరకమైన కెమికల్ సేవించి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. అది గమనించిన అతని స్నేహితులు ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్న తరుణంలో ఆకస్మాత్తుగా గుండెపోటు రావటంతో అక్కడికక్కడే మరణించడం జరిగింది...

ఇట్టి విషయాన్ని మృతుడి గ్రామస్తులు మరియు బంధువులు మా గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) అధ్యక్షుడు గుండెల్లి నరసింహ గారికి తెలియజేసి బాడీని ఎలాగైనా ఇండియా పంపాలని కోరటంతో స్పందించిన గుండెల్లి నరసింహ గారు మృతుడి కంపని యాజమాన్యం మరియు కౌన్సిల్ లేట్ జనరల్ ఆఫ్ ఇండియా (దుబాయి) మరియు దుబాయి పోలీసు అదికారుల దృష్టికి తీసుకువెళ్లి వారి సహాయ సహాకారాలతో బాడిని ఇండియా పంపించటానికోసమయ్యే పార్మలిటిస్ మరియు పేపర్ వర్క్ అంత దగ్గరుండి పూర్తి చేసి మృతుడి కంపని యాజమాన్యం, కౌన్సిల్ లేట్ జనరల్ ఆఫ్ ఇండియా (దుబాయి) మరియు దుబాయి పోలీసు అదికారుల పూర్తి సహాయ సహకారాలతో ఇండియా పంపించడం జరిగింది.

ఇట్టి మృతదేహాన్ని స్వగ్రామానికి పంపేందుకు మాతో పాటు మాకు సహకరించిన ఆకునూరి మహేందర్, బోయిని సంపత్, జలపతి, మరియు కట్కూరి రాజు గార్లకు మా గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) తరపున కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాము 🙏🙏

అలాగే హైదరాబాద్ ఎయిర్పోర్టు నుండి మృతుడి స్వగ్రామం వరకు ఉచిత అంబులెన్స్ సౌకర్యం కూడ కల్పించడం జరిగింది.

SPECIAL THANKS TO COUNSULATE GENERAL OF INDIA (DUBAI (U.A.E) AND UAE POLICE 🙏🙏.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి గల్ఫ్ లో మరణించిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని.. వారికి ఎక్స్గ్రేషియా అందించి చనిపోయిన వారి కుటుంబంలో అర్హత గల వారికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని మా గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) తరుపున డిమాండు చేస్తున్నాము.

ఈ కార్యక్రమంలో గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) అధ్యక్షులు గుండల్లి నరసింహ గారు ఉపాధ్యక్షులు శేఖర్ గౌడ్ గారు, మహిళ విభాగం ఇంచార్జ్ కోడి దుర్గ గారు, దొనకంటి శ్రీనివాస్, శరత్ గౌడ్, మునిందర్ దీకోండ,కట్ట రాజు, కొత్తపల్లి దశరథం, పవన్ కుమార్, కనకట్ల రవీందర్, షేక్ వల్లి, అశోక్ రెడ్డి, రాయిల్ల మల్లేశం, నరేశ్ కూసరి, రఘుపతి పెంట,రాగళ్ల చంద్రమౌళి, సందీప్ గౌడ్, రవి గౌడ్ పోతవేని, శ్రీనివాస్ బండారి, ప్రవీణ్ చేర్యాల, నరేందర్ గౌడ్, ఈరవేని రాము, సాన లక్ష్మణ్, మామిడిపల్లి వెంకటేశం, చింతల లక్ష్మణ్, ఎండ్రికాయల శ్రీనివాస్,ఎండ్రికాయల శ్రీకాంత్, పెనుకుల అశోక్, చిరుత నరేష్, గోవర్ధన్ యాదవ్, మనెళ్లి ప్రసాద్, కాసారపు భూమేష్, యువరాజు, జలపతి, అజయ్, హరిశ్ పటేల్, సాయి నంది, నరేష్ లింగంపల్లి,గుర్రపు రాము, సురేష్ శనిగారపు, ఎనగందుల శ్రీకాంత్, రమేశ్ కంపెళ్లి, రవీందర్ ఎగ్గే, బైరగోనీ మనోహర్ గౌడ్, నరేష్ బొడ్డు, సాగర్ గౌడ్ పొన్నం, వెంకటేశ్, సాయి హర్ష, రామచంద్రం గౌడ్, రాజేష్ అర్దవేని, దావనపెల్లి గంగారం, కొత్తూరి సంతోష్, బెజ్జంకి అశోక్, చొప్పదండి రమేష్, ప్రశాంత్, అబ్దుల్ రహీం, రాజేందర్ జోగుల, చింతకుంట రాకేష్, గంగప్రసాద్, శెట్పల్లి రాజేందర్, సింగు రాజు మరియు సభ్యులు భాగస్వాములు అయ్యారు.

Photos from గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి / Gulf Workers Protection Committee / GWPC's post 17/06/2024

తేది::17/06/2024::దుబాయ్ లో ప్రమాదవాశాత్తు మరణించిన తెలంగాణకు చెందిన గల్ఫ్ కార్మికుడు... మృతదేహాన్ని స్వగ్రామానికి పంపేందుకు అండగా నిలిచిన గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC).

తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లా, బోయినపెల్లి మండలం, బూరుగుపెల్లి గ్రామానికి చెందిన గంగిపెల్లి తిరుపతి (40) అనే కార్మికుడు జీవనోపాధి కోసం పొట్టచేత పట్టుకొని దుబాయి వచ్చి జీవనం గడుపుతున్న అతడు ప్రమాదవాశాత్తు మరణించడం జరిగింది...

ఇట్టి కార్మికుడు దుబాయ్ లో తప్పిపోయాడు అని సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న విషయాన్ని తెల్సుకొని DUBAI POLICE AND COUNSULATE GENERAL OF INDIA (DUBAI UAE) గారి సహాయ సహకారాలతో కేసును చేధించి ఇట్టి వ్యక్తి చనిపోయాడన్న సమాచారాన్ని తెల్సుకున్న మా గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) అధ్యక్షుడు గుండెల్లి నరసింహ గారు మృతుని కంపెనీ వివరాలు తెలుసుకొని కంపెనీతో మాట్లాడి కంపెనీ యొక్క పూర్తి సహకారంతో బాడిని ఇండియా పంపించటానికోసమయ్యే పార్మలిటిస్ మరియు పేపర్ వర్క్ అంత దగ్గరుండి పూర్తి చేసి ఎట్టకేలకు ఇండియా పంపించడం జరిగింది.

ఇట్టి విషయాన్ని మాకు తెలియజేసి అటు మృతుని కుటుంబాన్ని ఓదారుస్తూ ఇటు మాకు సహకరించిన మృతుని బంధువులు మరియు మిత్రులు పెరుక రాజిరెడ్డి, మల్లేశం, రాజు, కృష్ణ, రాజశేఖర్ గంగిపెల్లి,
ప్రవీణ్ బోయిన, రమేష్ ఆకునూరి, వినయ్, నారాయణ గార్లకు మా గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము🙏🙏.

మరియు మృతదేహాన్ని ఇండియా పంపించే విషయంలో మాకు పూర్తిగా సహకరించిన కంపెనీ యజమాన్యానికి గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము🙏🙏.

అలాగే హైదరాబాద్ ఎయిర్పోర్టు నుండి మృతుడి స్వగ్రామం వరకు ఉచిత అంబులెన్స్ సౌకర్యం కూడ కల్పించడం జరిగింది.

SPECIAL THANKS TO::COUNSULATE GENERAL OF INDIA (DUBAI (U.A.E)🙏🙏. AND DUBAI POLICE 🙏🙏.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి గల్ఫ్ లో మరణించిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని.. వారికి ఎక్స్గ్రేషియా అందించి చనిపోయిన వారి కుటుంబంలో అర్హత గల వారికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని మా గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) తరుపున డిమాండు చేస్తున్నాము.

ఈ కార్యక్రమంలో గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) అధ్యక్షులు గుండెల్లి నరసింహ గారు ఉపాధ్యక్షులు శేఖర్ గౌడ్ గారు, మహిళ విభాగం ఇంచార్జ్ కోడి దుర్గ గారు, దొనకంటి శ్రీనివాస్, శరత్ గౌడ్, మునిందర్ దీకోండ,కట్ట రాజు, కొత్తపల్లి దశరథం, పవన్ కుమార్, కనకట్ల రవీందర్, షేక్ వల్లి, అశోక్ రెడ్డి, రాయిల్ల మల్లేశం, నరేశ్ కూసరి, రఘుపతి పెంట,రాగళ్ల చంద్రమౌళి, సందీప్ గౌడ్, రవి గౌడ్ పోతవేని, శ్రీనివాస్ బండారి, ప్రవీణ్ చేర్యాల, నరేందర్ గౌడ్, ఈరవేని రాము, సాన లక్ష్మణ్, మామిడిపల్లి వెంకటేశం, చింతల లక్ష్మణ్, ఎండ్రికాయల శ్రీనివాస్,ఎండ్రికాయల శ్రీకాంత్, పెనుకుల అశోక్, చిరుత నరేష్, గోవర్ధన్ యాదవ్, మనెళ్లి ప్రసాద్, కాసారపు భూమేష్, యువరాజు, జలపతి, అజయ్, హరిశ్ పటేల్, సాయి నంది, నరేష్ లింగంపల్లి,గుర్రపు రాము, సురేష్ శనిగారపు, ఎనగందుల శ్రీకాంత్, రమేశ్ కంపెళ్లి, రవీందర్ ఎగ్గే, బైరగోనీ మనోహర్ గౌడ్, నరేష్ బొడ్డు, సాగర్ గౌడ్ పొన్నం, వెంకటేశ్, సాయి హర్ష, రామచంద్రం గౌడ్, రాజేష్ అర్దవేని, దావనపెల్లి గంగారం, కొత్తూరి సంతోష్, బెజ్జంకి అశోక్, చొప్పదండి రమేష్, ప్రశాంత్, అబ్దుల్ రహీం, రాజేందర్ జోగుల, చింతకుంట రాకేష్, గంగప్రసాద్, శెట్పల్లి రాజేందర్, సింగు రాజు మరియు సభ్యులు భాగస్వాములు అయ్యారు.

Photos from గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి / Gulf Workers Protection Committee / GWPC's post 05/05/2024

తేది::05/05/2024::దుబాయ్ లో గుండెపోటుతో మరణించిన తెలంగాణకు చెందిన గల్ఫ్ కార్మికుడు... మృతదేహాన్ని స్వగ్రామానికి పంపేందుకు అండగా నిలిచిన గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC).

తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లా, రాయికల్ మండలం, అల్లిపూర్ గ్రామానికి చెందిన ఎంబరి నర్సయ్య (50) అనే కార్మికుడు జీవనోపాధి కోసం పొట్టచేత పట్టుకొని దుబాయి వచ్చి జీవనం గడుపుతున్న అతనికి రూములో సేద తీరుతున్న సమయంలో అతనికి ఆకస్మాత్తుగా గుండెపోటు రావటంతో అక్కడికక్కడే మరణించడం జరిగింది...

ఇట్టి విషయాన్ని మృతుని కుమారుడు మరియు అతని గ్రామస్తులు మా గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) అధ్యక్షుడు గుండెల్లి నరసింహ మరియు ఉపాధ్యక్షుడు శేఖర్ గౌడ్ గార్లకు విషయం తెలియజేసి ఎలాగైన మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించాలని కోరిన వెంటనే స్పందించిన గుండెల్లి నరసింహ గారు బాడిని ఇండియా పంపించటానికోసమయ్యే పార్మలిటిస్ మరియు పేపర్ వర్క్ అంత దగ్గరుండి పూర్తి చేసి ఎట్టకేలకు ఇండియా పంపించడం జరిగింది.

అలాగే హైదరాబాద్ ఎయిర్పోర్టు నుండి మృతుడి స్వగ్రామం వరకు ఉచిత అంబులెన్స్ సౌకర్యం కూడ కల్పించడం జరిగింది.

SPECIAL THANKS TO:: COUNSULATE GENERAL OF INDIA (DUBAI (U.A.E) 🙏🙏 AND DUBAI POLICE 🙏🙏.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి గల్ఫ్ లో మరణించిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని.. వారికి ఎక్స్గ్రేషియా అందించి చనిపోయిన వారి కుటుంబంలో అర్హత గల వారికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని మా గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) తరుపున డిమాండు చేస్తున్నాము.

ఈ కార్యక్రమంలో గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) అధ్యక్షులు గుండల్లి నరసింహ గారు ఉపాధ్యక్షులు శేఖర్ గౌడ్ గారు, మహిళ విభాగం ఇంచార్జ్ కోడి దుర్గ గారు, దొనకంటి శ్రీనివాస్, శరత్ గౌడ్, మునిందర్ దీకోండ,కట్ట రాజు, కొత్తపల్లి దశరథం, పవన్ కుమార్, కనకట్ల రవీందర్, షేక్ వల్లి, అశోక్ రెడ్డి, రాయిల్ల మల్లేశం, నరేశ్ కూసరి, రఘుపతి పెంట,రాగళ్ల చంద్రమౌళి, సందీప్ గౌడ్, రవి గౌడ్ పోతవేని, శ్రీనివాస్ బండారి, ప్రవీణ్ చేర్యాల, నరేందర్ గౌడ్, ఈరవేని రాము, సాన లక్ష్మణ్, మామిడిపల్లి వెంకటేశం, చింతల లక్ష్మణ్, ఎండ్రికాయల శ్రీనివాస్,ఎండ్రికాయల శ్రీకాంత్, పెనుకుల అశోక్, చిరుత నరేష్, గోవర్ధన్ యాదవ్, మనెళ్లి ప్రసాద్, కాసారపు భూమేష్, యువరాజు, జలపతి, అజయ్, హరిశ్ పటేల్, సాయి నంది, నరేష్ లింగంపల్లి,గుర్రపు రాము, సురేష్ శనిగారపు, ఎనగందుల శ్రీకాంత్, రమేశ్ కంపెళ్లి, రవీందర్ ఎగ్గే, బైరగోనీ మనోహర్ గౌడ్, నరేష్ బొడ్డు, సాగర్ గౌడ్ పొన్నం, వెంకటేశ్, సాయి హర్ష, రామచంద్రం గౌడ్, రాజేష్ అర్దవేని, దావనపెల్లి గంగారం, కొత్తూరి సంతోష్, బెజ్జంకి అశోక్, చొప్పదండి రమేష్, ప్రశాంత్, అబ్దుల్ రహీం, రాజేందర్ జోగుల, చింతకుంట రాకేష్, గంగప్రసాద్, శెట్పల్లి రాజేందర్, సింగు రాజు మరియు సభ్యులు భాగస్వాములు అయ్యారు.

Photos from గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి / Gulf Workers Protection Committee / GWPC's post 27/04/2024

తేది::27/04/2024 దుబాయిలో అనారోగ్యంతో మరణించిన తెలంగాణకు చెందిన గల్ఫ్ కార్మికుడు . మృతదేహాన్ని స్వగ్రామానికి పంపేందుకు అండగా నిలిచిన గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC).

తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన దుర్షెట్టి కొండయ్య (49) అనే కార్మికుడు అనారోగ్య కారణాల వలన హాస్పిటల్ లో చేరి చికిత్స పొందుతున్నాడు. అయితే అతని ఆరోగ్య పరిస్థితి విషమించటంతో హాస్పిటల్ లోనే మరణించడం జరిగింది.

ఇట్టి విషయాన్ని మృతుడి కుటుంబ సభ్యులు మరియు బంధువులు మా గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) అధ్యక్షుడు గుండెల్లి నరసింహ మరియు ఉపాధ్యక్షుడు శేఖర్ గౌడ్ గార్లకు తెలియజేసి బాడీని ఎలాగైనా ఇండియా పంపాలని కోరటంతో స్పందించిన గుండెల్లి నరసింహ గారు మృతుడి కంపని యాజమాన్యం మరియు కౌన్సిల్ లేట్ జనరల్ ఆఫ్ ఇండియా (దుబాయి) మరియు దుబాయి పోలీసు అదికారుల దృష్టికి తీసుకువెళ్లి వారి సహాయ సహాకారాలతో బాడిని ఇండియా పంపించటానికోసమయ్యే పార్మలిటిస్ మరియు పేపర్ వర్క్ అంత దగ్గరుండి పూర్తి చేసి మృతుడి కంపని యాజమాన్యం, కౌన్సిల్ లేట్ జనరల్ ఆఫ్ ఇండియా (దుబాయి) మరియు దుబాయి పోలీసు అదికారుల పూర్తి సహాయ సహకారాలతో ఇండియా పంపించడం జరిగింది.

ఇట్టి మృతదేహాన్ని స్వగ్రామానికి పంపేందుకు మాతో పాటు మాకు సహకరించిన మృతుని కుటుంబ సభ్యులకు, మృతుడి కంపని యాజమాన్యం, కౌన్సిల్ లేట్ జనరల్ ఆఫ్ ఇండియా (దుబాయి) మరియు దుబాయి పోలీసు అదికారులకు మా గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము 🙏🙏

అలాగే హైదరాబాద్ ఎయిర్పోర్టు నుండి మృతుడి స్వగ్రామం వరకు ఉచిత అంబులెన్స్ సౌకర్యం కూడ కల్పించడం జరిగింది.

SPECIAL THANKS TO:: COUNSULATE GENERAL OF INDIA (DUBAI (U.A.E) 🙏🙏 AND DUBAI POLICE 🙏🙏.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి గల్ఫ్ లో మరణించిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని.. వారికి ఎక్స్గ్రేషియా అందించి చనిపోయిన వారి కుటుంబంలో అర్హత గల వారికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని మా గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) తరుపున డిమాండు చేస్తున్నాము.

ఈ కార్యక్రమంలో గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) అధ్యక్షులు గుండల్లి నరసింహ గారు ఉపాధ్యక్షులు శేఖర్ గౌడ్ గారు, మహిళ విభాగం ఇంచార్జ్ కోడి దుర్గ గారు, దొనకంటి శ్రీనివాస్, శరత్ గౌడ్, మునిందర్ దీకోండ,కట్ట రాజు, కొత్తపల్లి దశరథం, పవన్ కుమార్, కనకట్ల రవీందర్, షేక్ వల్లి, అశోక్ రెడ్డి, రాయిల్ల మల్లేశం, నరేశ్ కూసరి, రఘుపతి పెంట,రాగళ్ల చంద్రమౌళి, సందీప్ గౌడ్, రవి గౌడ్ పోతవేని, శ్రీనివాస్ బండారి, ప్రవీణ్ చేర్యాల, నరేందర్ గౌడ్, ఈరవేని రాము, సాన లక్ష్మణ్, మామిడిపల్లి వెంకటేశం, చింతల లక్ష్మణ్, ఎండ్రికాయల శ్రీనివాస్,ఎండ్రికాయల శ్రీకాంత్, పెనుకుల అశోక్, చిరుత నరేష్, గోవర్ధన్ యాదవ్, మనెళ్లి ప్రసాద్, కాసారపు భూమేష్, యువరాజు, జలపతి, అజయ్, హరిశ్ పటేల్, సాయి నంది, నరేష్ లింగంపల్లి,గుర్రపు రాము, సురేష్ శనిగారపు, ఎనగందుల శ్రీకాంత్, రమేశ్ కంపెళ్లి, రవీందర్ ఎగ్గే, బైరగోనీ మనోహర్ గౌడ్, నరేష్ బొడ్డు, సాగర్ గౌడ్ పొన్నం, వెంకటేశ్, సాయి హర్ష, రామచంద్రం గౌడ్, రాజేష్ అర్దవేని, దావనపెల్లి గంగారం, కొత్తూరి సంతోష్, బెజ్జంకి అశోక్, చొప్పదండి రమేష్, ప్రశాంత్, అబ్దుల్ రహీం, రాజేందర్ జోగుల, చింతకుంట రాకేష్, గంగప్రసాద్, శెట్పల్లి రాజేందర్, సింగు రాజు మరియు సభ్యులు భాగస్వాములు అయ్యారు.

Photos from గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి / Gulf Workers Protection Committee / GWPC's post 02/04/2024

తేది::02/04/2024::దుబాయిలో అనారోగ్యంతో మరణించిన తెలంగాణకు చెందిన గల్ఫ్ కార్మికుడు . మృతదేహాన్ని స్వగ్రామానికి పంపేందుకు అండగా నిలిచిన గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC).

తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లా, కొడిమ్యాల మండలం, డబ్బుతిమ్మయ్యపల్లెకు చెందిన యదరవేణి రవీందర్ (34) అనే కార్మికుడు అనారోగ్య కారణాల వలన హాస్పిటల్ లో చేరి చికిత్స పొందుతున్నాడు. అయితే అతని ఆరోగ్య పరిస్థితి విషమించటంతో హాస్పిటల్ లోనే మరణించడం జరిగింది.

ఇట్టి విషయాన్ని మృతుడి గ్రామస్తులు మరియు బంధువులు మన గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) అధ్యక్షుడు గుండెల్లి నరసింహ గారికి తెలియజేసి బాడీని ఎలాగైనా ఇండియా పంపాలని కోరటంతో స్పందించిన గుండెల్లి నరసింహ గారు మృతుడి కంపని యాజమాన్యం మరియు కౌన్సిల్ లేట్ జనరల్ ఆఫ్ ఇండియా (దుబాయి) మరియు దుబాయి పోలీసు అదికారుల దృష్టికి తీసుకువెళ్లి వారి సహాయ సహాకారాలతో బాడిని ఇండియా పంపించటానికోసమయ్యే పార్మలిటిస్ మరియు పేపర్ వర్క్ అంత దగ్గరుండి పూర్తి చేసి మృతుడి గ్రామస్తుల మరియు మిత్రుల మరియు తోటి గల్ఫ్ అన్నల సహకారంతో మరియు కౌన్సిల్ లేట్ జనరల్ ఆఫ్ ఇండియా (దుబాయి) మరియు దుబాయి పోలీసు అదికారుల పూర్తి సహాయ సహకారాలతో గత ఆదివారం రోజున ఇండియా పంపించడం జరిగింది.

ఇట్టి మృతదేహాన్ని స్వగ్రామానికి పంపేందుకు మాతో పాటు మాకు కృషి చేసిన రాజశేఖర్ గొల్లపల్లి, రాజమల్లు (సాంబరాయ మల్లయ్య), మహేష్ కుడుకల, మల్లేష్ ఆధారవేణి, మల్లేష్ కుంట, రాజశేఖర్ చింతల, రమేష్ హుండి, మహేష్ కాషవేని, శేఖర్ గెంట, శ్రీకాంత్ కంట, గంగారాజం మానుక, మల్లేష్ హషవేణి, సంతోష్ కుడుకుల గార్లకు మరియు ఎందరో తోటి గల్ఫ్ కార్మికులకు అందరికీ పేరుపేరునా మా గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) తరపున కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాము 🙏🙏.

అలాగే హైదరాబాద్ ఎయిర్పోర్టు నుండి మృతుడి స్వగ్రామం వరకు ఉచిత అంబులెన్స్ సౌకర్యం కూడ కల్పించడం జరిగింది.

SPECIAL THANKS TO:: GULF WORKER'S🙏🙏.AND COUNSULATE GENERAL OF INDIA (DUBAI (U.A.E)🙏🙏. AND DUBAI POLICE 🙏🙏.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి గల్ఫ్ లో మరణించిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని.. వారికి ఎక్స్గ్రేషియా అందించి చనిపోయిన వారి కుటుంబంలో అర్హత గల వారికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని మా గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) తరుపున డిమాండు చేస్తున్నాము.

ఈ కార్యక్రమంలో గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) అధ్యక్షులు గుండల్లి నరసింహ గారు ఉపాధ్యక్షులు శేఖర్ గౌడ్ గారు, మహిళ విభాగం ఇంచార్జ్ కోడి దుర్గ గారు, దొనకంటి శ్రీనివాస్, శరత్ గౌడ్, మునిందర్ దీకోండ,కట్ట రాజు, కొత్తపల్లి దశరథం, పవన్ కుమార్, కనకట్ల రవీందర్, షేక్ వల్లి, అశోక్ రెడ్డి, రాయిల్ల మల్లేశం, నరేశ్ కూసరి, రఘుపతి పెంట,రాగళ్ల చంద్రమౌళి, సందీప్ గౌడ్, రవి గౌడ్ పోతవేని, శ్రీనివాస్ బండారి, ప్రవీణ్ చేర్యాల, నరేందర్ గౌడ్, ఈరవేని రాము, సాన లక్ష్మణ్, మామిడిపల్లి వెంకటేశం, చింతల లక్ష్మణ్, ఎండ్రికాయల శ్రీనివాస్,ఎండ్రికాయల శ్రీకాంత్, పెనుకుల అశోక్, చిరుత నరేష్, గోవర్ధన్ యాదవ్, మనెళ్లి ప్రసాద్, కాసారపు భూమేష్, యువరాజు, జలపతి, అజయ్, హరిశ్ పటేల్, సాయి నంది, నరేష్ లింగంపల్లి,గుర్రపు రాము, సురేష్ శనిగారపు, ఎనగందుల శ్రీకాంత్, రమేశ్ కంపెళ్లి, రవీందర్ ఎగ్గే, బైరగోనీ మనోహర్ గౌడ్, నరేష్ బొడ్డు, సాగర్ గౌడ్ పొన్నం, వెంకటేశ్, సాయి హర్ష, రామచంద్రం గౌడ్, రాజేష్ అర్దవేని, దావనపెల్లి గంగారం, కొత్తూరి సంతోష్, బెజ్జంకి అశోక్, చొప్పదండి రమేష్, ప్రశాంత్, అబ్దుల్ రహీం, రాజేందర్ జోగుల, చింతకుంట రాకేష్, గంగప్రసాద్, శెట్పల్లి రాజేందర్, సింగు రాజు మరియు సభ్యులు భాగస్వాములు అయ్యారు.

Photos from గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి / Gulf Workers Protection Committee / GWPC's post 30/01/2024

తేది::30/01/2024:: షార్జా (దుబాయ్) లో
గుండెపోటుతో మరణించిన తెలంగాణకు చెందిన గల్ఫ్ కార్మికుడు... మృతదేహాన్ని స్వగ్రామానికి పంపేందుకు అండగా నిలిచిన గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC).

తెలంగాణ రాష్ట్రం, నిజామాబాదు జిల్లా, మక్లూర్ మండల కేంద్రానికి చెందిన నిజాంపురం రాజేశ్వర్ (54) అనే కార్మికుడు జీవనోపాధి కోసం పొట్టచేత పట్టుకొని దుబాయి వచ్చి జీవనం గడుపుతున్న అతడు డ్యూటీ ముగించుకొని రూముకి వచ్చి సేద తీరుతున్న సమయంలో అతనికి ఆకస్మాత్తుగా గుండెపోటు రావటంతో అక్కడికక్కడే మరణించడం జరిగింది...

ఇట్టి విషయాన్ని మృతుని మిత్రులు మరియు బంధువులు మన గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) అధ్యక్షుడు గుండెల్లి నరసింహ గారికి విషయం తెలియజేసి ఎలాగైన మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించాలని కోరిన వెంటనే స్పందించిన గుండెల్లి నరసింహ గారు ఇండియన్ కౌన్సిలేట్ అధికారులకు విషయం తెలియజేసి వారి అనుమతి తోటి బాడిని ఇండియా పంపించటానికోసమయ్యే పార్మలిటిస్ మరియు పేపర్ వర్క్ అంత దగ్గరుండి పూర్తి చేసి ఇండియన్ కౌన్సిలేట్ యొక్క పూర్తి సహాయ సహకారాలతో ఎట్టకేలకు 26/01/2024 శుక్రవారం రోజున ఇండియా పంపించడం జరిగింది.

ఇట్టి విషయాన్ని మాకు తెలియజేసిన మృతుని బంధుమిత్రులు ప్రసన్న సోమిరెడ్డి గారు, సాయి రెడ్డి గార్లకు గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

అలాగే హైదరాబాద్ ఎయిర్పోర్టు నుండి మృతుడి స్వగ్రామం వరకు ఉచిత అంబులెన్స్ సౌకర్యం కూడ కల్పించడం జరిగింది.

SPECIAL THANKS TO:: COUNSULATE GENERAL OF INDIA (DUBAI (U.A.E)🙏🙏. AND SHARJAH POLICE 🙏🙏. AND DUBAI POLICE 🙏🙏.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి గల్ఫ్ లో మరణించిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని.. వారికి ఎక్స్గ్రేషియా అందించి చనిపోయిన వారి కుటుంబంలో అర్హత గల వారికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని మా గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) తరుపున డిమాండు చేస్తున్నాము.

ఈ కార్యక్రమంలో గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) అధ్యక్షులు గుండెల్లి నరసింహ గారు ఉపాధ్యక్షులు శేఖర్ గౌడ్ గారు, మహిళ విభాగం ఇంచార్జ్ కోడి దుర్గ గారు, దొనకంటి శ్రీనివాస్, శరత్ గౌడ్, మునిందర్ దీకోండ,కట్ట రాజు, కొత్తపల్లి దశరథం, పవన్ కుమార్, కనకట్ల రవీందర్, షేక్ వల్లి, అశోక్ రెడ్డి, రాయిల్ల మల్లేశం, నరేశ్ కూసరి, రఘుపతి పెంట, సందీప్ గౌడ్, రవి గౌడ్ పోతవేని, శ్రీనివాస్ బండారి, ప్రవీణ్ చేర్యాల, నరేందర్ గౌడ్, ఈరవేని రాము, సాన లక్ష్మణ్, మామిడిపల్లి వెంకటేశం, చింతల లక్ష్మణ్, ఎండ్రికాయల శ్రీనివాస్,ఎండ్రికాయల శ్రీకాంత్, పెనుకుల అశోక్, చిరుత నరేష్, గోవర్ధన్ యాదవ్, మనెళ్లి ప్రసాద్, కాసారపు భూమేష్, యువరాజు, జలపతి, అజయ్, హరిశ్ పటేల్, సాయి నంది, నరేష్ లింగంపల్లి,గుర్రపు రాము, సురేష్ శనిగారపు, ఎనగందుల శ్రీకాంత్, రమేశ్ కంపెళ్లి, రవీందర్ ఎగ్గే, బైరగోనీ మనోహర్ గౌడ్, నరేష్ బొడ్డు, సాగర్ గౌడ్ పొన్నం, వెంకటేశ్, సాయి హర్ష, రామచంద్రం గౌడ్, రాజేష్ అర్దవేని, దావనపెల్లి గంగారం, కొత్తూరి సంతోష్, బెజ్జంకి అశోక్, చొప్పదండి రమేష్, ప్రశాంత్, అబ్దుల్ రహీం, రాజేందర్ జోగుల, చింతకుంట రాకేష్, గంగప్రసాద్, శెట్పల్లి రాజేందర్, సింగు రాజు మరియు సభ్యులు భాగస్వాములు అయ్యారు.

Photos from గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి / Gulf Workers Protection Committee / GWPC's post 20/01/2024

తేది::20/01/2024::దుబాయిలో అక్రమ నివాసితుడిగా ఉంటూ అనుమానస్పదంగా మరణించిన గల్ఫ్ కార్మికుడు గుర్తుతెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసిన దుబాయి పోలీసు అధికారులు...వివరాలు సేకరించి తెలంగాణ వాసిగా గుర్తించి మృతదేహాన్ని స్వగ్రామానికి పంపేందుకు అండగా నిలిచిన గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC).

తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా, లింగంపేట్ మండలం, బోనాల్ గ్రామానికి చెందిన గరిగే ప్రభాకర్ (36) అనే కార్మికుడు గత కొన్ని నెలల క్రితం జీవనోపాధి కోసం దుబాయిలో గల ఒక ప్రయివేట్ కంపెనీలో వచ్చి.. వచ్చిన మూడు రోజులకే కంపెనీలో నుండి తప్పిపోవడం జరిగింది. ఒక మారుమూల ప్రాంతంలో తలదాచుకుంటూ ఉండగా అతనికి గుండెపోటు రావడంతో మరణించడం జరిగింది. మరణించిన తర్వాత కొన్ని రోజుల వరకు ఎవరు చూడకపోవటంతో బాడీ మొత్తం కుళ్ళిపోయి హృదయవిదారకంగా మారటంతో గుర్తుతెలియని మృతదేహం ఉందని ఇతరుల ద్వారా తెల్సుకొని ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులకు ఆ వ్యక్తి దగ్గర ఎలాంటి ఆదార ధ్రువీకరణ పత్రాలు లేకపోవటంతో ఉన్న అవి బాడీ నుండి వెలువడిన రక్తపు మడుగులో నానిపోయి మొత్తం చినిగి పోయి ఉండటంతో ఆ వ్వక్తి యొక్క సమాచారాన్ని సేకరించటం కష్టంగా మారటంతో వెంటనే వారు సామాజిక సేవకులు మా గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) అధ్యక్షుడు గుండెల్లి నరసింహ గారిని సంప్రదించి ఎలాగైన మరణించిన వ్యక్తి యొక్క వ్యతిగత సమాచారం తెలియజేయాలని కోరిన వెంటనే స్పందించిన గుండెల్లి నరసింహ గారు, ఉపాధ్యక్షుడు శేఖర్ గౌడ్ గార్లు తక్షణమే స్పందించి మృతుని వద్ద దొరికిన కొన్ని ఆధారాల మేరకు వివరాలు సేకరించడం జరిగింది. అదే క్రమంలో గ్రామ సర్పంచ్ కుర్మ లక్ష్మి సాయిలు గార్లకు విషయాన్ని తెలియజేసి మృతుని కుటుంబీకుల పూర్తి సమాచారం మరియు వారి కాంటాక్ట్ నంబర్ తెల్సుకొని మృతుని వద్ద లభించిన ఆధారాల మేరకు అతని బాడీని గరిగె ప్రభాకర్ గా గుర్తించి కౌన్సిల్ లేట్ జనరల్ ఆఫ్ ఇండియా (దుబాయి) అదికారుల దృష్టికి తీసుకువెళ్లి వారి సహాయ సహాకారాలతో బాడిని ఇండియా పంపించటానికోసమయ్యే పార్మలిటిస్ మరియు పేపర్ వర్క్ అంత దగ్గరుండి పూర్తి చేసి.. కౌన్సిల్ లేట్ జనరల్ ఆఫ్ ఇండియా (దుబాయి) అదికారులు మరియు దుబాయి పోలీసు అధికారుల పూర్తి సహకారాలతో ఇండియా పంపించడం జరిగింది.

ఈ యొక్క బాడీని గత వారంలో శనివారం రోజున (13/01/2024) ఇండియాకి పంపించడం జరిగింది. మేము కొన్ని వేరే కేసులలో బిజీగా ఉండడం వలన ఈరోజు పోస్టు పెడుతున్నాము.

SPECIAL THANKS TO COUNSULATE GENERAL OF INDIA (DUBAI U.A.E) 🙏🙏
AND DUBAI POLICE🙏.

అలాగే మేము ఒక్క ఫోన్ చేసి అడగగానే వెంటనే స్పందించి మృతుని యొక్క పూర్తి సమాచారం మాకు తెలియజేసిన వారి గ్రామ సర్పంచ్ కుర్మ లక్ష్మి సాయిలు గార్లకు కూడా మా గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము 🙏🙏

అలాగే హైదరాబాద్ ఎయిర్పోర్టు నుండి మృతుడి స్వగ్రామం వరకు ఉచిత అంబులెన్స్ సౌకర్యం కూడ కల్పించడం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి గల్ఫ్ లో మరణించిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని.. వారికి ఎక్స్గ్రేషియా అందించి చనిపోయిన వారి కుటుంబంలో అర్హత గల వారికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని మా గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) తరుపున డిమాండు చేస్తున్నాము.

ఈ కార్యక్రమంలో గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) అధ్యక్షులు గుండల్లి నరసింహ గారు ఉపాధ్యక్షులు శేఖర్ గౌడ్ గారు, మహిళ విభాగం ఇంచార్జ్ కోడి దుర్గ గారు, దొనకంటి శ్రీనివాస్, శరత్ గౌడ్, మునిందర్ దీకోండ,కట్ట రాజు, కొత్తపల్లి దశరథం, పవన్ కుమార్, కనకట్ల రవీందర్, షేక్ వల్లి, అశోక్ రెడ్డి, రాయిల్ల మల్లేశం, నరేశ్ కూసరి, రఘుపతి పెంట, సందీప్ గౌడ్, రవి గౌడ్ పోతవేని, శ్రీనివాస్ బండారి, ప్రవీణ్ చేర్యాల, నరేందర్ గౌడ్, ఈరవేని రాము, సాన లక్ష్మణ్, మామిడిపల్లి వెంకటేశం, చింతల లక్ష్మణ్, ఎండ్రికాయల శ్రీనివాస్,ఎండ్రికాయల శ్రీకాంత్, పెనుకుల అశోక్, చిరుత నరేష్, గోవర్ధన్ యాదవ్, మనెళ్లి ప్రసాద్, కాసారపు భూమేష్, యువరాజు, జలపతి, అజయ్, హరిశ్ పటేల్, సాయి నంది, నరేష్ లింగంపల్లి,గుర్రపు రాము, సురేష్ శనిగారపు, ఎనగందుల శ్రీకాంత్, రమేశ్ కంపెళ్లి, రవీందర్ ఎగ్గే, బైరగోనీ మనోహర్ గౌడ్, నరేష్ బొడ్డు, సాగర్ గౌడ్ పొన్నం, వెంకటేశ్, సాయి హర్ష, రామచంద్రం గౌడ్, రాజేష్ అర్దవేని, దావనపెల్లి గంగారం, కొత్తూరి సంతోష్, బెజ్జంకి అశోక్, చొప్పదండి రమేష్, ప్రశాంత్, అబ్దుల్ రహీం, రాజేందర్ జోగుల, చింతకుంట రాకేష్, గంగప్రసాద్, శెట్పల్లి రాజేందర్, సింగు రాజు మరియు సభ్యులు భాగస్వాములు అయ్యారు.

Photos from గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి / Gulf Workers Protection Committee / GWPC's post 12/10/2023

Date:: 12/10/2023::దుబాయ్ (ఫుజైరా (కల్బా) లో గుండెపోటుతో మరణించిన తెలంగాణకు చెందిన గల్ఫ్ కార్మికుడు... మృతదేహాన్ని స్వగ్రామానికి పంపేందుకు అండగా నిలిచిన గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC).

తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి మండలం, వేంపేట్ గ్రామానికి చెందిన దేశ బోయిన రాజ గంగారం (49) అనే కార్మికుడు డ్యూటీ ముగించుకుని రూముకు వచ్చి భోజనం చేసి పడుకున్న సమయంలో ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మరణించడం జరిగింది...

ఇట్టి విషయాన్ని మృతుని బంధువులు మరియు స్నేహితులు మా గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) అధ్యక్షుడు గుండెల్లి నరసింహ గారికి విషయం తెలియజేసి ఎలాగైన మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించాలని కోరిన వెంటనే స్పందించిన గుండెల్లి నరసింహ గారు మృతుని యొక్క కంపెనీ వివరాలు సేకరించి.. కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి బాడిని ఇండియా పంపించటానికోసమయ్యే పార్మలిటిస్ మరియు పేపర్ వర్క్ అంత దగ్గరుండి పూర్తి చేసి కంపెనీ యొక్క పూర్తి సహకారంతో ఎట్టకేలకు నిన్న బాడిని ఇండియా పంపించడం జరిగింది.

ఇట్టి విషయాన్ని మాకు తెలియజేసి అటు మృతుని కుటుంబాన్ని ఓదారుస్తూ మాకు సహకరించిన మృతుని బంధువులు మరియు మిత్రులు నలిమెల జలంధర్ రెడ్డి, పల్లికొండ రమేష్, కల్లెడ ధర్మయ్య, చిన్న గార్లకు మా గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము🙏.

మరియు ప్రతి విషయంలో మాకు సానుకూలంగా స్పందించిన కంపెనీ యాజమాన్యానికి మా గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము🙏.

SPECIAL THANKS TO:: COUNSULATE GENERAL OF INDIA (DUBAI U.A.E) 🙏🙏
AND DUBAI POLICE🙏🙏 AND FUJAIRAH POLICE 🙏🙏.

అలాగే హైదరాబాద్ ఎయిర్పోర్టు నుండి మృతుడి స్వగ్రామం వరకు ఉచిత అంబులెన్స్ సౌకర్యం కూడ కల్పించడం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి గల్ఫ్ లో మరణించిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని.. వారికి ఎక్స్గ్రేషియా అందించి చనిపోయిన వారి కుటుంబంలో అర్హత గల వారికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని మా గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) తరుపున డిమాండు చేస్తున్నాము.

ఈ కార్యక్రమంలో గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) అధ్యక్షులు గుండల్లి నరసింహ గారు ఉపాధ్యక్షులు శేఖర్ గౌడ్ గారు, మహిళ విభాగం ఇంచార్జ్ కోడి దుర్గ గారు, దొనకంటి శ్రీనివాస్, శరత్ గౌడ్, మునిందర్ దీకోండ,కట్ట రాజు, కొత్తపల్లి దశరథం, పవన్ కుమార్, కనకట్ల రవీందర్, షేక్ వల్లి, అశోక్ రెడ్డి, రాయిల్ల మల్లేశం, నరేశ్ కూసరి, రఘుపతి పెంట, సందీప్ గౌడ్, రవి గౌడ్ పోతవేని, శ్రీనివాస్ బండారి, ప్రవీణ్ చేర్యాల, నరేందర్ గౌడ్, ఈరవేని రాము, సాన లక్ష్మణ్, మామిడిపల్లి వెంకటేశం, చింతల లక్ష్మణ్, ఎండ్రికాయల శ్రీనివాస్,ఎండ్రికాయల శ్రీకాంత్, పెనుకుల అశోక్, చిరుత నరేష్, గోవర్ధన్ యాదవ్, మనెళ్లి ప్రసాద్, కాసారపు భూమేష్, యువరాజు, జలపతి, అజయ్, హరిశ్ పటేల్, సాయి నంది, నరేష్ లింగంపల్లి,గుర్రపు రాము, సురేష్ శనిగారపు, ఎనగందుల శ్రీకాంత్, రమేశ్ కంపెళ్లి, రవీందర్ ఎగ్గే, బైరగోనీ మనోహర్ గౌడ్, నరేష్ బొడ్డు, సాగర్ గౌడ్ పొన్నం, వెంకటేశ్, సాయి హర్ష, రామచంద్రం గౌడ్, రాజేష్ అర్దవేని, దావనపెల్లి గంగారం, కొత్తూరి సంతోష్, బెజ్జంకి అశోక్, చొప్పదండి రమేష్, ప్రశాంత్, అబ్దుల్ రహీం, రాజేందర్ జోగుల, చింతకుంట రాకేష్, గంగప్రసాద్ శెట్పల్లి రాజేందర్, సింగు రాజు, చంద్రమౌళి రాగళ్ల మరియు సభ్యులు భాగస్వాములు అయ్యారు.

Photos from గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి / Gulf Workers Protection Committee / GWPC's post 17/09/2023

Date::17/09/2023::దుబాయిలో అక్రమ నివాసతుడిగా ఉంటూ గుండె పోటుతో మరణించిన గల్ఫ్ కార్మికుడు గుర్తుతెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసిన దుబాయి పోలీస్...వివరాలు సేకరించి తెలంగాణ వాసిగా గుర్తించి మృతదేహాన్ని స్వగ్రామానికి పంపేందుకు అండగా నిలిచిన గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC). మరియు గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక(GWAC).

తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా, డిచ్ పల్లి మండలం, గొల్లపల్లి గ్రామానికి చెందిన ఇందూర్ మహేందర్ (49) అనే కార్మికుడు గత సంవత్సరం క్రితం జీవనోపాధి కోసం దుబాయిలో గల ఒక ప్రయివేట్ కంపెనీలో వచ్చి వారం రోజులు పనిచేసి తరువాత మతిస్థిమితం కోల్పోయి సంవత్సర కాలంగా అక్రమ నివాసితుడిగా మారి సోనాపూర్ అనే ఏరియాలో ఎవరికి తెలియకుండా ఎవరితో సంబంధం లేకుండా స్నేహితులతో గాని కుటుంబీకులతో గాని ఎటువంటి సంబంధం లేకుండా ఒంటరిగా దొరికింది తింటూ ఒక మారుమూల ప్రాంతంలో తలదాచుకుంటూ వచ్చాడు. అయితే అతను ఉంటున్న ప్రాంతంలోనే నాలుగు నెలల క్రితం అకస్మాత్తుగా గుండెపోటు రావటంతో అక్కడికక్కడే మరణించడం జరిగింది... కొన్ని గంటల సమయం తర్వాత అక్కడ చుట్టుపక్కల తిరుగుతున్నటువంటి కొంతమందికి ఇతనిని చూసి అనుమానస్పదంగా కనిపించడంతోటి పోలీసు వారికి తెలియజేయడం జరిగింది. పోలీసు వారు సంఘటన స్థలానికి చేరుకొని అతను చనిపోయాడని నిర్ధారించి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే మృతుని వద్ద ఎటువంటి సరైన ఆధారాలు లేకపోవడంతో పాస్పోర్ట్ కాపీ గాని ఐడి కాపీలు గాని లేకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తి కింద కేసు నమోదు చేసుకోవడం జరిగింది. అతను చనిపోయిన రోజు నుండి గత వారం రోజుల క్రితం వరకు కూడా ఇతని వివరాల గురించి ఎవరు రాకపోవడంతో దుబాయ్ పోలీసు వారు న్యూస్ లో కూడా వేయడం జరిగింది. మరియు పోలీసులకు ఆ వ్యక్తి యొక్క సమాచారాన్ని సేకరించటం కష్టంగా మారి.. మన గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) అధ్యక్షుడు గుండెల్లి నరసింహ గారికి సంప్రదించి ఎలాగైన మరణించిన వ్యక్తి యొక్క వ్యతిగత సమాచారం తెలియజేయాలని అతని మృతదేహాన్ని వారి కుటుంబీకులకు చేరవేయాలని కోరడం జరిగింది. కోరిన వెంటనే స్పందించిన గుండెల్లి నరసింహ గారు, ఉపాధ్యక్షుడు శేఖర్ గౌడ్ గారు మృతుడి ఫొటోస్ ని మరియు దుబాయ్ లో కొంత సమాచారాన్ని సేకరించి మృతుడు నిజామాబాద్ జిల్లాకు చెందినవాడిగా వివరాలు సేకరించి నిజామాబాద్ జిల్లాకు చెందిన మా టీం సభ్యుడు ఎనుగంటి సందీప్ గౌడ్ గారికి మృతుని వివరాలు సేకరించవలసిందిగా కోరడంతో తక్షణమే స్పందించి మృతుని యొక్క కుటుంబీకుల పూర్తి సమాచారం వారి కాంటాక్ట్ నంబర్ మరియు వారి గ్రామ మాజీ సర్పంచ్ అయిన గంగాధర్ గార్లకు మరణించిన విషయాన్ని తెలియజేసి వారి సమాచారం మాకు అందించడంతో పూర్తి వివరాలు సేకరించి కౌన్సిల్ లేట్ జనరల్ ఆఫ్ ఇండియా (దుబాయి) అదికారుల దృష్టికి తీసుకువెళ్లి వారికి జరిగిన విషయాన్ని తెలియజేయడం జరిగింది. అప్పుడు కౌన్సిలేట్ వారు సానుకూలంగా స్పందించి బాడిని ఐడెంటిఫై చేసి పూర్తి ఆధారాలతో మృతదేహాన్ని ఇండియా చేరవేయాల్సిందిగా కోరారు. మృతుని గ్రామంలో మేము సేకరించిన వివరాలను బట్టి మాకు తెలిసినదేమిటంటే ఇతను చనిపోవడం కన్నా ముందే గత సంవత్సర కాలంగా కనిపించకుండా పోయాడని మిత్రులతో గానీ కుటుంబ సభ్యులతో గానీ ఎటువంటి సమాచారం లేదని మృతుని కుటుంబీకులు గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక అబుదాబి ఇంచార్జ్ గడ్చిందా నరేందర్ గారికి మరియు దుబాయ్ కోఆర్డినేటర్ కిరణ్ వెలుమల గార్లకు మహేందర్ కనిపించకుండా పోయాడని అతని సమాచారం తెలుసుకొని మాకు తెలియజేయాలని కుటుంబీకులు కోరడంతో నరేందర్ గారు మరియు కిరణ్ వెలుమల గారు దుబాయ్ పోలీస్ వద్దకు వెళ్లి ఇతను మిస్ అయ్యాడని మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అప్పటికి సమాచారం దొరకకపోవడంతో మృతుని తండ్రిని కూడా ఇండియా నుంచి దుబాయ్ కు రప్పించి అతని చేత కూడా మిస్సింగ్ కంప్లైంట్ చేయించడం జరిగింది. అయినప్పటికీ గత ఎనిమిది నెలలుగా నరేందర్ గారు మరియు కిరణ్ వెలుమల గారు ఎన్నో చోట్ల ఇతని సమాచారం గురించి అన్వేషణ కొనసాగిస్తూనే ఉన్నారు.. చివరికి వారు కౌన్సిలేట్ కు వచ్చి అడగడంతో ఇతను చనిపోయాడని రెండు రోజుల క్రితమే బాడీని ఇండియా పంపించే ప్రక్రియ మొదలయిందని ఈ యొక్క ప్రాసెస్ గుండెల్లి నరసింహ గారు చేస్తున్నారని చెప్పడంతో నరేందర్ గారు మరియు గుండెల్లి నరసింహ గారు ఈ విషయం పైన చర్చించి మృతదేహాన్ని ఇండియాకి తొందరగా చేరవేయాలని అనుకొని నరేందర్ గారికి తెలిసిన మృతుని గ్రామస్తులు ఇందూర్ అశోక్ మరియు ఇందూర్ రవి గార్లకు విషయం తెలియజేసి వారు వచ్చి మహేందర్ బాడిని చూసి అతనేనా లేదా మరొకరా అని నిర్ధారించవలసిందిగా కోరడం జరిగింది. వెంటనే స్పందించిన వారి గ్రామస్తులు నరేందర్ మరియు కిరణ్ గారి సహకారంతో వారు ఉంటున్న ప్రదేశం నుంచి వచ్చి మృతదేహాన్ని గుర్తించి అతను మహేందర్ అని నిర్ధారించి మాకు సహకరించారు. వెంటనే ఇట్టి విషయాన్ని దుబాయ్ పోలీసు వారికి మరియు ఇండియన్ కౌన్సిలేట్ వారికి తెలియజేయడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి బాడిని ఇండియా పంపించటానికోసమయ్యే పార్మలిటిస్ మరియు పేపర్ వర్క్ మొదలుపెట్టి బాడిని ఇండియా పంపవలసిందిగా కోరడం జరిగింది. అప్పుడు గుండెల్లి నరసింహ గారు మరియు గడ్చంద నరేందర్ గారు కిరణ్ వెలుమల గారు అందరం కలిసి దగ్గరుండి పేపర్ వర్క్ పూర్తి చేసి.. కౌన్సిల్ లేట్ జనరల్ ఆఫ్ ఇండియా (దుబాయి) అదికారులు మరియు దుబాయి పోలీసు అధికారుల పూర్తి సహకారాలతో శనివారం రోజున (నిన్న) ఇండియా పంపించడం జరిగింది.

అయితే గత సంవత్సర కాలం కిందట ఈ యొక్క వ్యక్తి తప్పిపోయాడన్నా విషయం తెల్సుకున్న గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక (GWAC) సంస్థ అబుదాభి ఇంచార్జ్ గడ్చంద నరేందర్, యూఏఈ కోఆర్డినేటర్ కిరణ్ వెల్మల గార్లు మృతుని తండ్రిని దుబాయి తెప్పించి తన నుండి పోలీసులకు పిటిషన్ కూడ ఇప్పించటం జరిగింది.. దీనికి సహకరించిన గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక (GWAC) సంస్థ అబుదాభి ఇంచార్జ్ గడ్చంద నరేందర్, యూఏఈ కోఆర్డినేటర్ కిరణ్ వెల్మల గార్లకు మా గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము🙏🙏 అన్నలు మీ కృషి అభినందనీయం🙏. మరియు మృతుని గ్రామస్తులు ఇందుర్ అశోక్,ఇందుర్ రవి, ఇందుర్ గంగాధర్, గార్లకు గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము 🙏🙏.

SPECIAL THANKS TO:: COUNSULATE GENERAL OF INDIA (DUBAI U.A.E) 🙏🙏.
AND DUBAI POLICE🙏🙏.

అలాగే హైదరాబాద్ ఎయిర్పోర్టు నుండి మృతుడి స్వగ్రామం వరకు ఉచిత అంబులెన్స్ సౌకర్యం కూడ కల్పించడం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి గల్ఫ్ లో మరణించిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని.. వారికి ఎక్స్గ్రేషియా అందించి చనిపోయిన వారి కుటుంబంలో అర్హత గల వారికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని మా గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) తరుపున డిమాండు చేస్తున్నాము.

ఈ కార్యక్రమంలో గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) అధ్యక్షులు గుండల్లి నరసింహ గారు ఉపాధ్యక్షులు శేఖర్ గౌడ్ గారు, మహిళ విభాగం ఇంచార్జ్ కోడి దుర్గ గారు, దొనకంటి శ్రీనివాస్, శరత్ గౌడ్, మునిందర్ దీకోండ,కట్ట రాజు, కొత్తపల్లి దశరథం, పవన్ కుమార్, కనకట్ల రవీందర్, షేక్ వల్లి, అశోక్ రెడ్డి, రాయిల్ల మల్లేశం, నరేశ్ కూసరి, రఘుపతి పెంట, సందీప్ గౌడ్, రవి గౌడ్ పోతవేని, శ్రీనివాస్ బండారి, ప్రవీణ్ చేర్యాల, నరేందర్ గౌడ్, ఈరవేని రాము, సాన లక్ష్మణ్, మామిడిపల్లి వెంకటేశం, చింతల లక్ష్మణ్, ఎండ్రికాయల శ్రీనివాస్,ఎండ్రికాయల శ్రీకాంత్, పెనుకుల అశోక్, చిరుత నరేష్, గోవర్ధన్ యాదవ్, మనెళ్లి ప్రసాద్, కాసారపు భూమేష్, యువరాజు, జలపతి, అజయ్, హరిశ్ పటేల్, సాయి నంది, నరేష్ లింగంపల్లి,గుర్రపు రాము, సురేష్ శనిగారపు, ఎనగందుల శ్రీకాంత్, రమేశ్ కంపెళ్లి, రవీందర్ ఎగ్గే, బైరగోనీ మనోహర్ గౌడ్, నరేష్ బొడ్డు, సాగర్ గౌడ్ పొన్నం, వెంకటేశ్, సాయి హర్ష, రామచంద్రం గౌడ్, రాజేష్ అర్దవేని, దావనపెల్లి గంగారం, కొత్తూరి సంతోష్, బెజ్జంకి అశోక్, చొప్పదండి రమేష్, ప్రశాంత్, అబ్దుల్ రహీం, రాజేందర్ జోగుల, చింతకుంట రాకేష్, గంగప్రసాద్, శెట్పల్లి రాజేందర్, సింగు రాజు మరియు సభ్యులు భాగస్వాములు అయ్యారు.

Want your business to be the top-listed Government Service in Dubai?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Website

Address

Bur Dubai
Dubai