10/06/2025
ఖమ్మం గౌడ కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన కార్యక్రమం
రేపు అనగా జూన్ 9, 2025 సోమవారం రోజున ఖమ్మం గౌడ కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేయుచున్న రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు *శ్రీ భట్టి విక్రమార్క మల్లు గారికి*, రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు *శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి*, టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ *శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి*, రెవెన్యూ శాఖ మంత్రివర్యులు *శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి*, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు *శ్రీ తుమ్మల నాగేశ్వర్ రావు గారికి* స్వాగతం - సుస్వాగతం.
అదే విధంగా ఈ కార్యక్రమంలో వివిధ గౌడ సంఘాల అధ్యక్షులు, గౌడ ప్రముఖులు, నాయకులు, గౌడ బంధువులు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి.
స్థలం: ఇల్లందు రోడ్ , ఖమ్మం.
సమయం: మధ్యాహ్నం 3 గంటలకు.
సభాధ్యక్షులు
శ్రీ బాలసాని లక్ష్మీ నారాయణ గౌడ్ గారు.
మాజీ ఎమ్మెల్సీ.
ఆర్గనైజర్:
కత్తి నెహ్రూ గౌడ్
ఖమ్మం జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు.
ఇట్లు
శ్రీ పల్లె లక్ష్మణ్ రావు గౌడ్
తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం అధక్షులు.
23/12/2024
https://youtu.be/BSFYKOwlsXc
గౌడ కులాల్ని ఏకం చేయడమే మా లక్ష్యం తెలంగాణ గౌడవ్యవస్థాపక అధ్యక్షులు పల్లె లక్షణ్
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గౌడ కులాల్ని ఏకం చేయడమే మా లక్ష్యం తెలంగాణ పల్లె లక్షణ్ రావు గౌడ వ్యవస్థాపక అ...