22/02/2024
కర్మన్ ఘాట్, శ్రీనగర్ కాలనీ, గాయత్రి నగర్ లొ ఉండే ప్రముఖ చిత్రాలేఖన కళాకారుడు *శ్రీకాంత్ బాబు* గారు వారింట్లో గౌరవ *మాజీ ఎం.పీ. ఏఐసీసీ అధికార ప్రతినిధి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ శ్రీ మధు యాష్కి గౌడ్* గారికి శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటం బహుకరించారు.
22/02/2024
ఈ రోజు వనస్థలిపురం లొ *ఎవర్ యంగ్ స్కిన్ క్లినిక్* ని గౌరవ *మాజీ ఎంపీ, ఏఐసీసీ అధికార ప్రతినిధి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ శ్రీ మధు యాష్కి గౌడ్* గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమం లొ ఆదాయపన్ను శాఖ కమిషనర్ శ్రీ ప్రకాష్ రాథోడ్ గారు , ఏఐసీసీ ఓబీసీ డిపార్ట్మెంట్ జాయింట్ కోఆర్డినేటర్ శ్రీ అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ గారు, ఎల్. బి. నగర్ ఏసీపీ కృష్ణయ్య గారు , వనస్థలిపురం సీఐ రవికుమార్ గారు , కాంగ్రెస్ పార్టీ వనస్థలిపురం డివిజన్ అధ్యక్షులు కుంట్ల నరసింహ యాదవ్ గారు , కొత్తపేట డివిజన్ అధ్యక్షులు కిషోర్ గౌడ్ గారు సామ మహేశ్వర్ రెడ్డి గారు, నాగోల్ ప్రాగ్మా హాస్పిటల్ శ్రీనివాస్ గారు తదితరులు పాల్గొన్నారు.