30/01/2025
మహత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా వనస్థలిపురం డివిజన్ పరిధిలోని కంప్లెక్ నందునున్న గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది..
ఈ కార్యక్రమంలో బి.ఎన్ రెడ్డి డివిజన్ అధ్యక్షులు మకుటం. సదాశివుడు, వనస్థలిపురం డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు కుట్ల.నరసింహాయాదవ్, ఎల్ బి నగర్ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దాడి రుత్విక్ రెడ్డి, యువజన కాంగ్రెస్ బి.ఎన్ రెడ్డి అధ్యక్షుడు నెలపాటి రాజేష్ , హయత్ నగర్ డివిజన్ అధ్యక్షులు శ్రీరామ్ యాదవ్,యువజన కాంగ్రెస్ నాయకులు రాము గౌడ్ మరియు ఇతరులు పాల్గొన్నారు...
30//01//2025
మీ
*కె.శివ కుమార్**
*యువజన కాంగ్రెస్ అధ్యక్షులు*
*ఎల్ బి నగర్ నియోజకవర్గం*
