09/10/2022
తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గారి గెలుపు కొరకై చౌటుప్పల్ మున్సిపాలిటీ లో L.B NAGAR డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహ రెడ్డి గారుపాల్గొన్నారు.
25/09/2022
ఏకాత్మ మానవవాదం ప్రతిపాదించి.. సమాజంలో అట్టడుగున ఉన్న వ్యక్తికే ప్రభుత్వ పథకాల మొదటి ప్రయోజనం చేకూరాలన్న అంత్యోదయ భావనను రూపొందించి.. ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బిజెపికి పటిష్ట పునాదులు వేసిన గొప్ప దార్శనికుడు *పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ* గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, చెట్లు నాటిన రంగారెడ్డి జిల్లా *బిజేవైయం* జిల్లా అధ్యక్షులు ఎన్.పవన్ కుమార్ గారు, ప్రధాన కార్యదర్శి మారం శ్రీధర్ గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు పాతురి శ్రీధర్ గౌడ్ గారు, కన్వీనర్ నరేష్ చారి గారు, సహ కోశాధికారి రోహిత్ రెడ్డి గారు, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ సురేష్ యాదవ్ గారు, మన్సూరాబాద్ డివిజన్ బిజేవైయం అధ్యక్షులు సాయిరామ్ గౌడ్ గారు పాల్గొనడం జరిగింది
09/08/2022
*మన మన్సూరాబాద్ లో మోడీ గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రతి ఇంటికి జెండా కార్యక్రమంలో భాగంగా ఇచ్చిన జెండాలను ఇవాళ పంచటం జరిగింది....*
29/07/2022
బిజెపి తెలంగాణ రాష్ట్ర సంఘటన మంత్రిగా ( ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ) నియమితులైన Sunil Bansal గారికి శుభాకాంక్షలు.
బన్సల్, అమిత్ షా గారికి అత్యంత సన్నిహితుడు, 2014 భారత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఉత్తరప్రదేశ్ కో-ఇంఛార్జిగా చేశారు. అలాగే బన్సాల్ ఉత్తరప్రదేశ్ BJP రాష్ట్ర సంఘటన మంత్రిగా ఉన్నారు. సునీల్ బన్సాల్ 2017లో U.P ఎన్నికలలో మరియు 2019 UP సార్వత్రిక ఎన్నికలలో BJP గెలుపు కోసం ప్రధాన ప్రణాళికాకర్తగా వ్యవహరించారు.