13/10/2024
తుఫాన్ హెచ్చరికలు నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. నెల్లూరు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ మొదలుపెట్టారు. ముందస్తు చర్యల్లో భాగంగా తీరప్రాంత ప్రజలకు సహాయక శిబిరాలు ఏర్పాటు చేశారు.

05/09/2024