Naa Darbar

Naa Darbar

Share

(సదా మీ సేవలో)

15/10/2023

మానవతకు...మారు పేరు మన కెసిఆర్ ...

Photos from Naa Darbar's post 18/08/2023

Today's paper clips

Photos from Naa Darbar's post 17/08/2023

కూకట్ పల్లి నియోజక వర్గంలోని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫతే నగర్ డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ తో 14 వ రోజు పాదయాత్ర చేశారు...

బస్తిలలో పాదయాత్ర చేస్తుంటే డివిజన్ లో చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అని ...తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ది కి ఎక్కడా నిధులు కొరత లేకుండా చూస్తున్నారు అని...ఎమ్మేల్యే కృష్ణారావు తెలిపారు...

పాదయాత్రలో ఎదురైన సమస్యలను సత్వరమే అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కారం చేస్తున్నాం అని...ఇప్పటికే 95 శాతం పనులు పూర్తి చేశామని అన్నారు..

Photos from Naa Darbar's post 17/08/2023

Today's Paper Clips

ఫతేనగర్ లో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు వెళుతున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుగారు పాద 14/08/2023

https://youtu.be/_KU3sBx-0Vs

ఫతేనగర్ లో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు వెళుతున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుగారు పాద ఫతేనగర్ లో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు వెళుతున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుగారు పాదయాత్ర

14/08/2023

Strong counter to BJP, Congress MLA MADHVARAM KRISHNA RAO

10/08/2023

కూకట్ పల్లి బాలాజీ నగర్ డివిజన్ లో బిజెపి పార్టీకి ఘాలక్

బిజెపి పార్టీ రాజీనామా చేసిన మహిళ మోర్చ అధ్యక్షురాలు వీరంగంటి జ్యోతి జగదీష్

గులాబీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించిన ఎమ్మేల్యే మాధవరం కృష్ణారావు,కోఆర్డినేటర్ సతీష్ అరోరా

తెలంగాణ రాష్ట్రంలో సీఎం కెసిఆర్ ప్రవేశపేడుతున్న సంక్షేమ పథకాలు కూకట్ పల్లిలో ఎమ్మేల్యే మాధవరం కృష్ణారావు అభివృధికి ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీలో చేరాము - బిజెపి మహిళా మోర్చ అధ్యక్షురాలు జ్యోతి

Photos from Naa Darbar's post 09/08/2023

బాలనగర్ లోని పాదయాత్ర అనంతరం సాయంత్రం జరిగిన బాలానగర్ అభివృద్ధి ప్రగతి నివేదన సభలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ గత 60 ఏళ్లుగా ఏ పాలకులు చేయనటువంటి పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ ..మంత్రి కేటీఆర్ నాయకత్వంలో బాలానగర్లో చేసి చూపించామని ట్రాఫిక్ కష్టాలు తో ఇబ్బంది పడే ప్రజలకు 400 కోట్ల రూపాయలతో బాలానగర్ ఫ్లైఓవర్ నిర్మించి ట్రాఫిక్ కష్టాలు కడతేర్చమని అన్నారు ..అలాగే ఇంద్రానగర్ వాసుల కష్టాలు నేడు తీరాయని రోడ్లు.. మంచినీరు విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు వారు పొందగలిగారని అన్నారు.. దిల్కుష్ నగర్ లో కేంద్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించిన సొంత నిధులతో వారికి రోడ్డు వేయించిన ఘనత తమకే దక్కుతుందని.. నేడు బాలానగర్లో కేవలం డబల్ బెడ్రూం.. పింఛన్లు సమస్య తప్ప మౌలిక సదుపాయాలకు సంబంధించి ఎవరు ఫిర్యాదు చేయలేదని అవి కూడా త్వరలోనే పరిష్కారం అవుతాయని అన్నారు ..నేడు బిజెపి పార్టీ దేశంలో ఎక్కడైనా నిరుపేద ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలు ఇస్తుందా అని ప్రశ్నించారు.. ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి ఏమైపోయాడో తెలియదని ఎద్దేవా చేశారు.. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి నాయకులు పాల్గొన్నారు.. అనంతరం చరబండ రాజు కాలనీలోని నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ రెండవ అంతస్తు ప్రారంభించారు...

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Website

Address


Kukatpally
Hyderabad
500018