25/02/2022
మీడియా ఆహ్వానం
మీడియా మిత్రులకు నమస్తే,
గో రక్షకులు, గో సైనికులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ, పోలీసుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ రేపు ఇందిరాపార్క్ వద్ద జరగబోయే గో రక్షా ధర్నాకు సంబంధించిన అత్యవసర మీడియా సమావేశం ఈ రోజు (25.02.2022) మధ్యాహ్నం 3 గం.లకు, శ్రీ త్రిశక్తి హనుమాన్ దేవస్థానం, మింట్ కాంపౌండ్, ఖైరతాబాద్ లో యుగ తులసి చైర్మన్ శ్రీ కె శివ కుమార్ గారిచే నిర్వహించబడుతుంది.ఈ మీడియా సమావేశానికి తప్పకుండా హాజరు కావాల్సిందిగా మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం.
యుగ తులసి ఫౌండేషన్

25/02/2022
03/02/2021
03/02/2021